జి. సి. సి. క్రీడల ప్రారంభోత్సవానికి హాజరైన షేక్ జోఆన్
- October 16, 2015
సౌదీ అరేబియా, దమ్మమ్ లోని ప్రిన్స్ మొహమెద్ బిన్ ఫాహాద్ స్టేడియం లో జరుగనున్న రెండవ జి. సి. సి. క్రీడల ప్రారంభోత్సవానికి కతార్ ఒలంపిక్ కమిటీ అధ్యక్షులు - హిజ్ హైనెస్ షేక్ జోఆన్ బిన్ హమాద్ అల్ థాని హాజరయ్యారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో కతార్ ఈస్టెర్న్ ప్రావిన్స్ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులజీజ్, జి. సి . సి. దేశాల యువజన మరియు క్రీడా శాఖామాత్యులు, జి. సి. సి. ఒలంపిక్ కమిటీ అధ్యక్షులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







