'స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును సొంతం చేసుకున్న పీవీ సింధు
- July 07, 2017
రియో పతక విజేత పీవీ సింధు 'స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకుంది. గురువారం రాత్రి ముంబయిలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో పుల్లెల గోపీచంద్కు 'కోచ్ ఆఫ్ ది ఇయర్' అవార్డును, మిల్కాసింగ్కు లివింగ్ లెజెండ్ అవార్డు , అభినవ్ బింద్రాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. కాగా, శిష్యురా లు సింధు చేతుల మీదుగా గోపీ అవార్డును అందుకోవడం విశేషం. పారా అథ్లెట్లు దేవేంద్ర జఝారియా, మరియప్పన్ తంగవేలు, వరుణ్ భారతి, దీపా మాలిక్ కూడా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి షట్లర్ గుత్తా జ్వాల, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







