దుబాయ్ వాటర్ ఫ్రంట్ మార్కెట్ని సందర్శించిన మొహమ్మద్ బిన్ రషీద్
- July 08, 2017
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, హమ్రియా పోర్ట్లోని వాటర్ ఫ్రంట్ మార్కెట్ని సందర్శించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్మక్తౌమ్, షేక్ మొహమ్మద్ వెంట ఉన్నారు. వినియోగదారులకు అలాగే చేపల అమ్మకందార్లకు అక్కడ లభిస్తోన్న సౌకర్యాల గురించి అక్కడివారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు షేక్ మొహమ్మద్. ఫిషింగ్ బోట్స్, వాటర్ ట్యాక్సీలను డాక్ చేసే ప్రాంతాన్ని కూడా పరిశీలించారు వైస్ ప్రెసిడెంట్. వాటర్ ఫ్రంట్ మార్కెట్ నిర్వహణ పట్ల షేక్ మొహమ్మద్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా మెరుగైన సౌకర్యాల కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి అక్కడి నిర్వాహకులకు కొన్ని సూచనలు కూడా చేశారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









