సనద్ మురికినీటి వ్యవస్థ 76 శాతం పురోగతిని సాధించింది
- July 08, 2017
మనామా: సనద్ మురికినీటి వ్యవస్థ బ్లాక్ 745 లోని మురికినీరు పనులు 76 శాతం పురోగతిని సాధించినట్లు వర్క్స్, పురపాలక వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ ఇంజిన్ యొక్క శానిటరీ ఇంజినీరింగ్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ నజ అబూ హిందీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రిత్వశాఖ 1100 మీటర్ల ప్రధాన, ఉప-కనెక్షన్లను విస్తరించిందని, 31 ఇళ్లతో అనుసంధానమైన 57 తనిఖీ చాంబర్లు ఈ నెటవర్క్లో ఉన్నాయని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ 827 మీటర్ల పొడవైన ప్రధాన కనెక్షన్లు, 566 మీటర్ల పొడవైన ఉప-కనెక్షన్లు, 100 తనిఖీ చాంబర్స్ ను నిర్మించి 90 ఇళ్ళు మరియు రియల్ ఎస్టేట్స్ కు ఈ నెట్వర్క్ అనుసంధానం చేయడం జరిగింది. 233,251 బీడీ లతో ప్రాజెక్ట్ టైలోస్ ఇగ్వేషన్స్ కంపెనీకి అప్పచెప్పబడింది.
తాజా వార్తలు
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!







