అల్ అయిన్లో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి
- July 08, 2017
ఆసియాకి చెందిన కార్మికుడొకరు అల్ అయిన్ సిటీలో, పిడుగుపాటు కారణంగా మృతి చెందాడు. పనిచేస్తున్న ప్రాంతంలో పిడుగు పడి కార్మికుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో పెద్దయెత్తున శబ్దాలు విన్పించాయనీ, చిన్నపాటి అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుందని అబుదాబీ సివిల్ డిఫెన్స్ డైక్టర్ జనరల్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్ జలీల్ అల్ అన్సారీ చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతానికి తక్షణం రెస్క్యూ టీమ్ వెళ్ళినా అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందాడు. పిడుగుపాటు కారణంగా ఆ ప్రాంతంలో కొంత ఆస్తి నష్టం కూడా సంభవించిందని అబుదాబీ సివిల్ డిఫెన్స్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









