సేఫ్ సమ్మర్పై మినిస్ట్రీ అవేర్నెస్ సెమినార్
- July 08, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సేఫ్ సమ్మర్పై అవేర్నెస్ పేరుతో ఓ సెమినార్ని నిర్వహిస్తోంది. ఇండియా, పాకిస్తాన్, నేపాల్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, బహ్రెయిన్ తదితర దేశాల ఎంబసీలతో కలిసి ఈ సెమినార్కి రూపకల్పన చేశారు. బహ్రెయిన్ కేరళీయ సమాజంలో ఈ సెమినార్ని ఏర్పాటు చేశారు. సమ్మర్ సందర్భంగా రిస్క్ని తగ్గించేందుకు తద్వారా కార్మికులకు సమ్మర్ నుంచి ఉపశమనం కల్పించేందుకు చేపట్టాల్ని చర్యల గురించి ఈ సెమినార్లో పలువురు వక్తలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడంతోపాటుగా, కొన్ని సూచనలు కూడా చేశారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సీనియర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ ఇంజనీర్ హుస్సేన్ అల్ హుస్సేనీ మాట్లాడుతూ, కింగ్డమ్లో సమ్మర్ సందర్భంగా కార్మికుల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఆదేశాలిచ్చిన మేరకు వర్క్ బ్యాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనీ, ఆయా సంస్థలపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









