న్యూ బోర్న్స్కి సైతం రుసుము తప్పదు
- July 08, 2017
జెడ్డా: పాస్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్ పోర్టల్లో మార్పులు చేశామనీ, ప్రైవేట్ సెక్టార్, నాన్ సౌదీ రెసిడెంట్స్ తమ డిపెండెంట్స్కి సంబంధించి చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించిన కొత్త వివరాలు అందులో పొందు పర్చామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఫీజులో న్యూ బోర్న్స్ని కూడా చేర్చినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. 2017కి సంబంధించి ఈ ఫీజు 100 సౌదీ రియాల్స్ కాగా, 2018కి 200, 2019కి 300, 2020కి 400 సౌదీ రియాల్స్ ఫీజుని పేర్కొన్నారు. జులై 1 నుంచి ఈ ఫీజు అమల్లోకి వచ్చింది. రెసిడెన్నీ పర్మిట్ రెన్యువల్కి ముందు లేదా, ఎగ్జిట్ రీ-ఎంట్రీ వీసా సందర్భంగా ఈ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







