ఒకే రోజు 3 పెద్ద సినిమాల విడుదల
- July 09, 2017
ఆగస్ట్ 11 న సినీ ప్రేక్షకులు పండగ చేసుకోబోతున్నారు..ఎందుకో తెలుసా..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బడా చిత్రాలు రిలీజ్ కు సిద్ధం అయ్యాయి. నితిన్ నటించిన లై.. రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి.. బోయపాటి తెరకెక్కిస్తున్న జయ జానకి నాయక.. చిత్రాలు ఆగస్ట్ 11కు రిలీజ్ కానున్నాయి.
అయితే ఈ మూడు సినిమాలకు థియేటర్స్ సమస్య వస్తుందా అని అంత అనుకుంటున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలంగాణ లోని చాల థియేటర్స్ నితిన్ కే దక్కనున్నాయి..రానాకు ఏపీలో పెద్ద సంఖ్యలోనే స్క్రీన్స్ కేటాయించనున్నారట. అయితే.. డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం వేరేలా కోరుకుంటుండడం విశేషం.మాస్ పల్స్ పక్కాగా తెలసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన జయ జానకి నాయకకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట.. మల్టీప్లెక్స్ లలో ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. సింగిల్ స్క్రీన్స్ లో పంపకాలు కాసింత కష్టం కావచ్చట. మరి ఈ మూడు చిత్రాల్లో ఏ ఏ చిత్రాలు విజయం సాదిస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









