ఒంటరి ఉద్యోగస్తులతో కతార్ లోని లాండ్రీలకు లాభాల పంట
- October 17, 2015
దేశంలోకి ప్రవహిస్తున్న ఉద్యోగస్తులతో లాండ్రీ సేవలు నిదానంగా ఐనా స్థిరంగా పెరుగుతున్నాయి. ఈ డిమాండు ప్రవాస కుటుంబాలు మరియు ఒంటరి ఉద్యోగస్తులుండే ప్రాంతాల్లో ఎక్కువగా కనిపి స్తోంది. ఇందుకు ఒంటరి ఉద్యోగస్తులు ఉమ్మడిగా నివసించే ప్రదేశాల్లోఅందరూ బట్టలు ఇస్త్రీ చేసుకోవడానికి తగిన ప్రదేశం లేకపోవడం, వారి పనివేళలు ఇందుకు అనుకూలంగా లేకపోవడం, వారాంతాలలో వారు సహోద్యోగులు, స్నేహితులతో కలసి బయటకు వెళ్ళి ఆనందించడానికి మక్కువ చూపడం, కొంతమంది దగ్గర వాషింగ్ మెషిన్లు ఉన్నప్పటికీ, ఆరవేసు కోవడని తగిన స్థలం లేకపోవడం, స్థనిక ప్రజల అభ్యంతరాలు ఇస్త్రీ చేయడం కష్టమైన, ఎక్కువ సమయం తీసుకొనే పనిగా వారు భావించడం వంటి కారణాలు లాండ్రీ సర్వీసులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తమ ఖాతాదారుల సంఖ్యలో 70 శాతం ఒంటరి ఉద్యోగస్టులైనప్పటికీ, తమ ఆదాయంలో సింహభాగం తమ రెగ్యులర్ ఖాతాదారులైన స్థానికుల నుండే వస్తుందని అల్ వక్రా లో కొత్తగా శాఖను ప్రారంభించిన ఒక వ్యాపారస్తుడు తెలియజేసాడు. ఐతే పోటీ పెరిగిన కారణంగా వారు పాత రేట్లకే సర్వీసులను అందిస్తున్నామని, గత పది సంవత్సరాలుగా తాము రేట్లను పెంచనే లేదని దోహాలోని ఒక లాండ్రీలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న సత్ నారాయణ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







