దుబాయ్ ఫుడ్ పార్క్ ను ఆవిష్కరించిన షిక్ మొహమ్మద్
- July 11, 2017
దుబాయ్ : 5.5 బిలియన్ల దిర్హామ్ ల వ్యయంతో దుబాయ్ ఫుడ్ పార్క్ ను మంగళవారం యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షైక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ డిప్యూటీ రూలర్ మరియు డి ఐ ఎఫ్ సి అధ్యక్షుడు షేక్ మక్తౌమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తో కలసి దుబాయ్ ఫుడ్ పార్క్ ను ఆవిష్కరించారు.దుబాయ్ ఫుడ్ పార్క్ అనేది ఒక ఆధునిక సముదాయం, ఇది 48 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది., ఇది ఆహార పరిశ్రమకు సంబంధించిన అన్ని సేవలన్నీ ఒకే కప్పు కింద లభ్యం కాగలవు.11 మిలియన్ చదరపు అడుగుల స్థలం సముదాయంలో తిరిగి ఎగుమతి చేయడంకోసం ఒక ఉచిత విభాగంను అంకితం చేయబడుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







