దుబాయ్ ఫుడ్ పార్క్ ను ఆవిష్కరించిన షిక్ మొహమ్మద్
- July 11, 2017
దుబాయ్ : 5.5 బిలియన్ల దిర్హామ్ ల వ్యయంతో దుబాయ్ ఫుడ్ పార్క్ ను మంగళవారం యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షైక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ డిప్యూటీ రూలర్ మరియు డి ఐ ఎఫ్ సి అధ్యక్షుడు షేక్ మక్తౌమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తో కలసి దుబాయ్ ఫుడ్ పార్క్ ను ఆవిష్కరించారు.దుబాయ్ ఫుడ్ పార్క్ అనేది ఒక ఆధునిక సముదాయం, ఇది 48 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది., ఇది ఆహార పరిశ్రమకు సంబంధించిన అన్ని సేవలన్నీ ఒకే కప్పు కింద లభ్యం కాగలవు.11 మిలియన్ చదరపు అడుగుల స్థలం సముదాయంలో తిరిగి ఎగుమతి చేయడంకోసం ఒక ఉచిత విభాగంను అంకితం చేయబడుతుంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









