దుబాయ్ ఫుడ్ పార్క్ ను ఆవిష్కరించిన షిక్ మొహమ్మద్
- July 11, 2017
దుబాయ్ : 5.5 బిలియన్ల దిర్హామ్ ల వ్యయంతో దుబాయ్ ఫుడ్ పార్క్ ను మంగళవారం యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షైక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ డిప్యూటీ రూలర్ మరియు డి ఐ ఎఫ్ సి అధ్యక్షుడు షేక్ మక్తౌమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తో కలసి దుబాయ్ ఫుడ్ పార్క్ ను ఆవిష్కరించారు.దుబాయ్ ఫుడ్ పార్క్ అనేది ఒక ఆధునిక సముదాయం, ఇది 48 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది., ఇది ఆహార పరిశ్రమకు సంబంధించిన అన్ని సేవలన్నీ ఒకే కప్పు కింద లభ్యం కాగలవు.11 మిలియన్ చదరపు అడుగుల స్థలం సముదాయంలో తిరిగి ఎగుమతి చేయడంకోసం ఒక ఉచిత విభాగంను అంకితం చేయబడుతుంది.
తాజా వార్తలు
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!









