డల్లాస్లో రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా 31 వసంతాలు పూర్తి చేసుకున్న టాంటెక్స్
- July 12, 2017
ఉత్తర టాంటెక్స్ తెలుగు సంఘం టాంటెక్స్ నిర్వహించిన తెలుగు వైభవం ఘనంగా జరిగింది. 31 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా డల్లాస్ లోనిర్వహించిన ఈ వేడుకలకు టి-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సింగర్ సునీత, వందేమాతరం శ్రీనివాస్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు సంస్కతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయని రేవంత్ రెడ్డి అన్నారు. కార్యక్రమం సక్సెస్ కోసం కృషిచేసిన సంస్థ సభ్యులకు టాంటెక్స్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఉప్పలపాటి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









