చైనాలోని మినీ బస్సుపై పడిన కన్ స్ట్రక్షన్ క్రేన్... ఏడుగురు మృతి
- July 12, 2017
ఓ కన్ స్ట్రక్షన్ క్రేన్ ముందుభాగం రోడ్డు మీద వెళ్తున్న ఓ మినీ వ్యాన్ పై పడటంతో బస్సులోని ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని పునింగ్ లో ఈ ఘటన జరిగింది. అక్కడ రోడ్డు పక్కనే ఓ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ జరుగుతున్నది. కన్ స్ట్రక్షన్ కోసం ఉపయోగించే క్రేన్ ముందుభాగం అదుపు తప్పి రోడ్డు మీద వెళ్తున్న ఓ మినీ బస్సు మీద పడటంతో ఆ బస్సు తుక్కుతుక్కయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు మరణించగా... ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







