యూఏఈలో మండుతున్న ఎండలు
- July 14, 2017
రానున్న 24 గంటల్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరుకోవచ్చని ఎన్సిఎంఎస్ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు తీవ్రతరమవడంతోపాటుగా ఉక్కపోత ఎక్కువగా ఉంటుందనీ, కొన్ని చోట్ల సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతమవ్వొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గాలులు ఓ మోస్తరు నుంచి సాధారణంగా ఉండొచ్చు. ధూళితో కూడిన గాలుల కారణంగా వాహనదారులకు సమస్యలు ఏర్పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు దర్శనమిచ్చే అవకాశాలు ఉన్నాయి. రానున్న 48 గంటలపాటు ఇదే వాతావరణ పరిస్థితులు ఉండవచ్చును గనుక వాహనదారులు, ప్రజలు ఒకింత అప్రమత్తంగా ఉండాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. సముద్రం కొంతమేర రఫ్గా ఉండొచ్చు కాబట్టి, సముద్ర తీర ప్రాంతాల్లో సేద తీరుదామనుకునేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









