మరో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు..!
- July 19, 2017
హైదరాబాద్లో మరో డ్రగ్స్ రాకెట్ బయటపడింది. కాలేజీ విద్యార్థులే టార్గెట్గా డ్రగ్స్ అమ్ముతున్న వారిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు నైజీరియన్లు కూడా ఉన్నారు. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారి వద్ద నుంచి కొకైన్, LSD మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







