మరో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు..!
- July 19, 2017
హైదరాబాద్లో మరో డ్రగ్స్ రాకెట్ బయటపడింది. కాలేజీ విద్యార్థులే టార్గెట్గా డ్రగ్స్ అమ్ముతున్న వారిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు నైజీరియన్లు కూడా ఉన్నారు. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారి వద్ద నుంచి కొకైన్, LSD మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









