మరో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు..!
- July 19, 2017
హైదరాబాద్లో మరో డ్రగ్స్ రాకెట్ బయటపడింది. కాలేజీ విద్యార్థులే టార్గెట్గా డ్రగ్స్ అమ్ముతున్న వారిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు నైజీరియన్లు కూడా ఉన్నారు. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారి వద్ద నుంచి కొకైన్, LSD మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







