3,652 మంది భర్తలకు భరణం చెల్లించాలని ఆదేశం
- July 19, 2017
రియాద్: సౌదీ ఎన్ఫోర్స్మెంట్ న్యాయస్థానాలు, మొత్తం 3,652 మంది భర్తలు తమ భార్యలకు భరణం చెల్లించాల్సిందిగా ఈ ఏడాది వ్యాప్తంగా పలు కేసుల్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విడాకులు పొందిన, వదిలివేయబడిన భార్యలు, వారి పిల్లల కోసం ఈ భరణాల్ని ఆయా వ్యక్తులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ భరణం చెల్లించని పక్షంలో కఠినమైన జరీమానాలు, అలాగే జైలు శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జస్టిస్ మినిస్టర్ వాలిద్ అల్ సమాని ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. మినిస్ట్రీకి చెందిన అండర్ సెక్రెటరీ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ హమాద్ అల్ కుదైరి మాట్లాడుతూ, భరణం చెల్లించనివారు ఏడేళ్ళ జైలు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉందని వివరించారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









