ప్రమాదాలు తగ్గించేందుకు కొత్త ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ : ఎంపీ ప్రతిపాదన
- July 21, 2017రాజధానిలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలలో నూతన పద్ధతులను అమలు చేయవలసి ఉంటుందని , ఇది రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి ఉద్దేశించినదని ఎంపీ మొహమ్మద్ అల్ మరాఫీ చెప్పారు. ఆయన గత వారం ట్రాఫిక్ సిగ్నల్స్ వైవిద్య రీతిలో సర్దుబాటు చేసే విధంగా ఒక నూతన ప్రతిపాదనను సమర్పించారు. ట్రాఫిక్ లైట్లు ఆకుపచ్చ రంగు నుండి మారడానికి ముందు అనేక సార్లు " మిణుకు మిణుకు మని వెలగడం " అవుతుంది. ప్రతినిధుల సభలో మానవ హక్కుల కమిటీకి నాయకత్వం వహించే ఎంపీ ట్రాఫిక్ లైట్లు సర్దుబాటు చేయాలని పేర్కొన్నారు, రహదారులపై ట్రాఫిక్ లైట్లు మారుతున్నవేళ ఆకుపచ్చ రంగులో అయిదు సార్లు తళుక్కున వెలగడం ముఖ్అంచిదని తద్వారా డ్రైవర్లకు వెంటనే ఆ సూచన తెలియజేయడానికి అవకాశముంటుందని పసుపు రంగులో నుంచి ఎరుపు రంగులో మారే ముందు ఇలా ఉండాలని సూచించారు. "ఈ ప్రతిపాదన ట్రాఫిక్ భద్రతని సరిగా నిర్వహించడం మరియు ప్రమాదాలు నివారించేందుకు దోహదపడగలవాని ఎంపి పేర్కొన్నారు. అంతేకాక నాలుగు కూడళ్ల సమీపంలో ఉల్లంఘనలను తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది" అని ఎం పి అల్ మారీఫి చెప్పారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..