సౌదీ లో సూర్యుడు కింద పని నిషేధం : కనుగొన్న 227 ఉల్లంఘనలు
- July 21, 2017వేసవిలో మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడి కింద పనిచేయడం నిషేధించారు. ఐనప్పటకే దేశవ్యాప్తంగా 227 ఉల్లంఘనలను గుర్తించినట్లు లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖలోని ఇన్స్పెక్టర్స్ వెల్లడించారు. మిట్ట మధ్యాహ్నం నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇది కొనసాగుతుంది. జూన్ 15 వ తేదీ నుండి సెప్టెంబరు 15 వ తేదీ వరకు ఈ నిబంధన అమలుచేయబడుతుంది. తూర్పు ప్రాంతం తరువాత, రియాద్ ప్రాంతంలో అత్యధికంగా వేసవిలోమిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడి కింద పనిచేయడం ఉద్యోగ నిషేధాన్ని నమోదు చేసింది, మంత్రిత్వశాఖ ప్రతినిధి ఖాలిద్ అబా అల్-ఖైల్ చెప్పారు. మూడునెలల పాటు మంత్రిత్వ శాఖ నిషేధం అమలును అనుసరిస్తుంది. కార్మికుల భద్రత ఏ విధంగా అమలుజరుగుతుందో పర్యవేక్షించేందుకు పలు క్షేత్ర సందర్శనలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడి కింద పనిచేయడం అమలు చేయని యాజమాన్యాలు, సంస్థలపై ఫిర్యాదులు లేదా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు భావిస్తే, "ఉల్లంఘించినవారిని గుర్తించడానికి మనమంతా కలిసి" అనే అనువర్తనం ద్వారా స్మార్ట్ఫోన్ల నుంచి " 19911 " కాల్ సెంటర్ కు పిర్యాదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ