212 మంది ఖైదీలకు క్షణాభిక్ష
- July 23, 2017
మస్కట్ : నేడు పునరుజ్జీవనోత్సవం సందర్భంగా సుప్రీం కమాండర్ శ్రీశ్రీ సుల్తాన్ కబూవోస్ బిన్ వివిధ కేసులలో 212 మంది ఖైదీలను క్షమిస్తూ ఒక ఆజ్ఞను జారీ చేశారు. రాయల్ ఒమాన్ పోలీస్ రాజా క్షమాపణ ప్రకారం జూలై 23 వ తేదీ ఆదివారం పునరుజ్జీవనోత్సవం సందర్భంగా 212 మంది ఖైదీలను క్షమించాలని సుల్తాన్ నిర్ణయించుకున్నారని ఆ ప్రకటనలో తెలిపారు.. వీరిలో 67 మంది ప్రవాసీయులు ఉన్నారని రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









