పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో రాష్ట్రపతికి వీడ్కోలు

- July 23, 2017 , by Maagulf
పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో రాష్ట్రపతికి వీడ్కోలు

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఈ రోజు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. రేపటితో ప్రణబ్‌ పదవీకాలం ముగియనున్న సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. ఉపరాష్ట్రపతి అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ పాల్గొననున్నారు. ప్రణబ్‌కు ప్రధాని మోడీ ప్రత్యేక పుస్తకం, మెమెంటోను అందజేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com