పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతికి వీడ్కోలు
- July 23, 2017
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ రోజు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. రేపటితో ప్రణబ్ పదవీకాలం ముగియనున్న సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. ఉపరాష్ట్రపతి అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ సుమిత్రా మహజన్ పాల్గొననున్నారు. ప్రణబ్కు ప్రధాని మోడీ ప్రత్యేక పుస్తకం, మెమెంటోను అందజేయనున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







