స్మగ్లింగ్ యత్నం భగ్నం
- July 31, 2017
జెడ్డా: జజాన్, నజ్రామ్లలో బోర్డర్ గార్డ్స్ 477.55 కిలోల హాషిస్, 855 యాంఫిటమిన్ పిల్స్ స్మగ్లింగ్ని అడ్డుకున్నారు. బోర్డర్ గార్డ్స్ అధికార ప్రతినిథి కల్నల్ సహెర్ బిన్ మొహమ్మద్ అల్ హర్బి ఈ వివరాల్ని వెల్లడించారు. గడచిన రెండు వారాల్లో పలు స్మగ్లింగ్ అటెంప్ట్స్ని బోర్డర్ గార్డ్స్ అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 10 మంది ఇథియోపియన్లు, 19 మంది యెమనీయులు, ఒక సౌదీ జాతీయుడ్ని బోర్డర్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. ఇంకో వైపున 10,000 కాప్టగాన్ పిల్స్ రియాద్ ఎయిర్ పోర్ట్లో స్వాధీనం చేసుకున్నారు. కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ 10,832 కాప్టగాన్ పిల్స్ని రెండు వేర్వేరు ఘటనల్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









