ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు సీఎం రాఖీ గిప్ట్
- August 04, 2017
సోమవారం రక్షాబంధన్ను పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర మహిళలకు కానుక ఇచ్చారు. 6వ తేదీ ఆదివారం అర్థరాత్రి నుంచి 7వ తేదీ సోమవారం అర్థరాత్రి వరకు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు టిక్కెట్ లేకుండా ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ప్రకటించారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పోరేషన్కు ఆదేశాలు జారీ చేశారు. ఉచితంగానే కాకుండా సురక్షితంగా కూడా ప్రయాణం చేయాలని అందుకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







