ఇకపై భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఖతర్ ప్రభుత్వం
- August 04, 2017
ఇకపై ఖతర్ అభివృద్ధికి విశేష కృషి చేసిన వలస దారులుగా గుర్తిస్తామని ఖతర్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఖతర్ నివాస గుర్తింపు కార్డులు పొందన వారికి ఖతర్ పౌరులకు అందే అన్ని సౌకర్యాలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. వారి పిల్లలకు ఉచిత ఆరోగ్యం, విద్య అందించబడుతుందని తెలియజేసింది. మొత్తం 27లక్షల ఖతర్ జనాభాలో సుమారు 3 లక్షల మంది భారతీయులు ఉన్నారని వారు దీని వల్ల లాభపడే అవకాశం ఉందంటున్నారు. ఖతర్ పౌరులుగా గుర్తింపు పొందన వారు స్వేచ్ఛగా తమ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చని తెలిపింది. గల్ఫ్ దేశాలు ఇప్పటి వరకు ఇలాంటి అవకాశం కల్పించలేదు. సౌదీ సహా మిగిలిన గల్ఫ్ దేశాలు ఖతర్పై కక్ష గట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖతర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







