మూడు ఉత్తర్వులను జారీ చేసిన గౌరవనీయ రాజు
- August 07, 2017
మనామ: గౌరవనీయ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మూడు ఉత్తర్వులను జారీ చేశారు .మొదటి ఉత్తర్వు ప్రకారం, శ్రీశ్రీ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ ఖలీఫా నాలుగు సంవత్సరాల పదవీ కాలానికి దక్షిణ గవర్నర్ గా నియమితుడయ్యారు. రెండవ ఉత్తర్వు ప్రకారం,నవాఫ్ మొహమ్మద్ అల్-మౌవాడను లోకాయుక్త అంతర్గత మంత్రి కార్యదర్శిగా అయిదేళ్ల పాటు నియమించారు. ఇక మూడవ ఉత్తర్వుగా షేఖ్ హమాద్ బిన్ ఇసా బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా ను నేషనల్ ఏక్షన్ చార్టర్ మాన్యుమెంట్ డైరెక్టర్ జనరల్ గా నియమించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







