డెట్రాయిట్లో తెలుగు అసోసియేషన్ 40 ఏళ్ల సంబరాలు
- August 07, 2017
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ 40 యేళ్లైన సందర్భంగా.. సంస్థ సభ్యులు సంబరాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా చిన్నారులకు, పెద్దలకు వివిధ రంగాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కల్చరల్ కమిటీ సభ్యులు డెట్రాయిట్ లో లలిత సంగీతం, క్లాసికల్ డ్యాన్స్, కవిత్వం, చిత్రలేఖన పోటీలను ఝుమ్మంది నాదం సై అంది పాదం' పేరిట నెలరోజులుగా వివిధ నగరాల్లో కాంఫిటీషన్స్ నిర్వహించింది. ఇందులో గెలుపొందిన వారికి ఫార్మింగ్టన్ హిల్స్ లో సెమీఫైనల్ పోటీలను చేట్టింది. ఈ పోటీల్లో చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. చిత్రలేఖన పోటీలకు రామ్ దేవులపల్లి, రేష్మాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







