టెర్రర్ కేసుల పట్ల మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
- August 09, 2017
కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, తీవ్రవాదం కేసులకు సంబంధించి వ్యక్తుల పేర్లను మీడియా ప్రస్తావించేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇటువంటి కేసుల్లో నిందితుల పేర్లను ప్రస్తావించడంలో అత్యుత్సాహం చూపితే, ఆయా కేసుల విచారణలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని ప్రాసిక్యూటర్ చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు, సోషల్ మీడియాలోనూ ఈ విషయమై బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరమని చెప్పారాయన. కొన్ని కేసుల్లో నిందితులు తప్పించుకుంటుంటారనీ, అలాంటి సందర్భాల్లో సీక్రెట్ ఆపరేషన్స్ నడుస్తుంటాయి గనుక విచారణ కీలక దశలో ఉన్నప్పుడు మీడియా అత్యుత్సాహం చూపడం ఆయా కేసులకు ఇబ్బందికరమని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







