టెర్రర్ కేసుల పట్ల మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
- August 09, 2017
కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, తీవ్రవాదం కేసులకు సంబంధించి వ్యక్తుల పేర్లను మీడియా ప్రస్తావించేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇటువంటి కేసుల్లో నిందితుల పేర్లను ప్రస్తావించడంలో అత్యుత్సాహం చూపితే, ఆయా కేసుల విచారణలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని ప్రాసిక్యూటర్ చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు, సోషల్ మీడియాలోనూ ఈ విషయమై బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరమని చెప్పారాయన. కొన్ని కేసుల్లో నిందితులు తప్పించుకుంటుంటారనీ, అలాంటి సందర్భాల్లో సీక్రెట్ ఆపరేషన్స్ నడుస్తుంటాయి గనుక విచారణ కీలక దశలో ఉన్నప్పుడు మీడియా అత్యుత్సాహం చూపడం ఆయా కేసులకు ఇబ్బందికరమని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









