ఘోర రోడ్డు ప్రమాదం.. 36 మంది మృతి
- August 10, 2017
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్ బస్సు హైవే గోడను ఢీకొట్టడంతో సుమారు 36 మంది మృతి చెందగా 13 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గత రాత్రి నార్త్వెస్ట్ చైనా శాంక్సి ప్రొవిన్స్లోని గ్జియాన్ హంజోంగ్ హైవేపై జరిగింది.
ఈ బస్సు చెంగ్దూ పట్టణం నుంచి హెనాన్ ప్రొవిన్స్లోని లుయాంగ్కు బయలు దేరిందని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించనట్లు స్థానిక మీడియా పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







