లండన్ లో ఎన్నారై టిఆర్ ఎస్ ఆధ్వర్యంలో కేసిఆర్ ఫర్ ఫార్మర్స్ అండ్ వీవర్స్ ర్యాలీ
- August 11, 2017
లండన్ లో ఎన్నారై టిఆర్ ఎస్ ఆధ్వర్యంలో కేసిఆర్ ఫర్ ఫార్మర్స్ అండ్ వీవర్స్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రైతులకోసం చేస్తున్న కృషి ని ప్రపంచానికి చాటేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్లు ఎన్నారై టిఆర్ ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం తెలిపారు. లండన్ లోని అంబేద్కర్ హౌజ్ నుంచి సెంట్రల్ లండన్ మీదుగా... భారత హై కమిషన్ కార్యాలయం వద్ద ఉన్న నెహ్రూ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్రప్రభుత్వం వెంటనే జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వారు విజ్ణప్తిచేశారు. ఈ ర్యాలీలో టిఆర్ ఎస్ యూకె సభ్యులతోపాటు ఎన్నారైలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







