లండన్ లో ఎన్నారై టిఆర్ ఎస్ ఆధ్వర్యంలో కేసిఆర్ ఫర్ ఫార్మర్స్ అండ్ వీవర్స్ ర్యాలీ
- August 11, 2017
లండన్ లో ఎన్నారై టిఆర్ ఎస్ ఆధ్వర్యంలో కేసిఆర్ ఫర్ ఫార్మర్స్ అండ్ వీవర్స్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రైతులకోసం చేస్తున్న కృషి ని ప్రపంచానికి చాటేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్లు ఎన్నారై టిఆర్ ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం తెలిపారు. లండన్ లోని అంబేద్కర్ హౌజ్ నుంచి సెంట్రల్ లండన్ మీదుగా... భారత హై కమిషన్ కార్యాలయం వద్ద ఉన్న నెహ్రూ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్రప్రభుత్వం వెంటనే జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వారు విజ్ణప్తిచేశారు. ఈ ర్యాలీలో టిఆర్ ఎస్ యూకె సభ్యులతోపాటు ఎన్నారైలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







