లండన్ లో ఎన్నారై టిఆర్ ఎస్ ఆధ్వర్యంలో కేసిఆర్ ఫర్ ఫార్మర్స్ అండ్ వీవర్స్ ర్యాలీ
- August 11, 2017
లండన్ లో ఎన్నారై టిఆర్ ఎస్ ఆధ్వర్యంలో కేసిఆర్ ఫర్ ఫార్మర్స్ అండ్ వీవర్స్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రైతులకోసం చేస్తున్న కృషి ని ప్రపంచానికి చాటేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్లు ఎన్నారై టిఆర్ ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం తెలిపారు. లండన్ లోని అంబేద్కర్ హౌజ్ నుంచి సెంట్రల్ లండన్ మీదుగా... భారత హై కమిషన్ కార్యాలయం వద్ద ఉన్న నెహ్రూ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్రప్రభుత్వం వెంటనే జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వారు విజ్ణప్తిచేశారు. ఈ ర్యాలీలో టిఆర్ ఎస్ యూకె సభ్యులతోపాటు ఎన్నారైలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









