సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం షురూ
- August 14, 2017
సూపర్స్టార్ మహేశ్బాబు 25వ చిత్రం ప్రారంభమైంది. ఈరోజు కృష్ణాష్టమిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్, దిల్రాజు, మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితార పాల్గొన్నారు.
ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు. అశ్విని దత్, దిల్రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించిన 'రాజకుమారుడు' చిత్రంతో మహేశ్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్', కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' చిత్రాలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









