తమిళ సీనియర్ నటుడు షణ్ముగ సుందరం మృతి
- August 15, 2017
కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కోలీవుడ్ సీనియర్ నటుడు షణ్ముగ సుందరం (77) ఈ రోజు (15-08-2017) ఉదయం కన్నుమూసారు. సాలిగ్రామంలోని తన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. నాటకాల్లో హిట్లర్ పాత్రలో ఆయన నటన చూసిన శివాజీ గణేషన్ ఆయనకు సినీ రంగంలో అవకాశం ఇచ్చారు.
1963లో రిలీజ్ అయిన రథ తిలగం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సుందరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. శింబు హీరోగా తెరకెక్కిన అన్బనవన్ అసరధవన్ అదంగధవన్ ఆయన చివరి చిత్రం. నటి రాధిక శరత్ కుమార్ నటించిన నిర్మించిన అన్నామలై, సెల్వి లాంటి సీరియల్స్ లోనూ నటించారు సుందరం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









