డ్రగ్స్ ఇష్యూపై పాట పాడి అందరిని కదిలించిన రఘు
- August 15, 2017
కళ్ల ముందే కన్న బిడ్డలు రాలిపోతుంటే... డ్రగ్స్ మహమ్మారి మత్తులో పసివాళ్లు తమ జీవితాలను కోల్పోతుంటే... గుండె బరువెక్కి చేసిన చిన్న ప్రయత్నం ఇది... యువతను రక్షిద్దాం, వారి భవిష్యత్తును కాపాడుదాం.... అంటూ తాజాగా విడుదలైన ఓ వీడియో సాంగ్ ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.
ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. స్కూలు పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదిలింది. పలువురు సినీ స్టార్ల పేర్లు సైతం ఈ వ్యవహారంలో ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో డ్రగ్స్ మహమ్మారిన నుండి యువతను కాపాడుదాం, సేవ్ యంగ్ ఇండియా అంటూ... మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ఈ మ్యూజిక్ ఆల్బమ్ తయారు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దీన్ని రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









