డ్రగ్స్ ఇష్యూపై పాట పాడి అందరిని కదిలించిన రఘు
- August 15, 2017
కళ్ల ముందే కన్న బిడ్డలు రాలిపోతుంటే... డ్రగ్స్ మహమ్మారి మత్తులో పసివాళ్లు తమ జీవితాలను కోల్పోతుంటే... గుండె బరువెక్కి చేసిన చిన్న ప్రయత్నం ఇది... యువతను రక్షిద్దాం, వారి భవిష్యత్తును కాపాడుదాం.... అంటూ తాజాగా విడుదలైన ఓ వీడియో సాంగ్ ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.
ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. స్కూలు పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదిలింది. పలువురు సినీ స్టార్ల పేర్లు సైతం ఈ వ్యవహారంలో ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో డ్రగ్స్ మహమ్మారిన నుండి యువతను కాపాడుదాం, సేవ్ యంగ్ ఇండియా అంటూ... మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ఈ మ్యూజిక్ ఆల్బమ్ తయారు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దీన్ని రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!







