ఫ్రీటౌన్కు సమీపంలో కొండచరియలు విరిగిపడి 179 మృతి!
- August 15, 2017
- సియార్రా లియోన్లో ఘోర దుర్ఘటన
సియార్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్కు సమీపంలో కొండచరియలు విరిగిపడి కనీసం 179 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చునని రెడ్ క్రాస్ తెలిపింది. గతకొన్ని రోజులుగా దేశంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఫ్రీటౌన్ సమీపంలో చోటుచేసుకున్న ప్రమాద ఘటనల్లో వందలాది చనిపోయివుండొచ్చునని సియార్రా లియోన్ దేశ ఉపాధ్యక్షుడు విక్టోర్ బాకరీ ఫో ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









