ఫ్రీటౌన్కు సమీపంలో కొండచరియలు విరిగిపడి 179 మృతి!
- August 15, 2017
- సియార్రా లియోన్లో ఘోర దుర్ఘటన
సియార్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్కు సమీపంలో కొండచరియలు విరిగిపడి కనీసం 179 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చునని రెడ్ క్రాస్ తెలిపింది. గతకొన్ని రోజులుగా దేశంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఫ్రీటౌన్ సమీపంలో చోటుచేసుకున్న ప్రమాద ఘటనల్లో వందలాది చనిపోయివుండొచ్చునని సియార్రా లియోన్ దేశ ఉపాధ్యక్షుడు విక్టోర్ బాకరీ ఫో ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









