చెక్కు చెదరని మన తోలి జాతీయ జెండా
- August 15, 2017
టిష్ 200 ఏళ్ల నుంచి ఒక్క రక్తం చుక్క కూడా చిందకుండా పొందిన స్వాతంత్రం దినోత్సవ వేడుకను దేశం ఎంతో ఘనంగా జరుపుకొన్నది. కాగా ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్య తొలి వేడుకను దేశం అంతా ఎంతో ఘనంగా జరుపుకొన్నది. 1947 ఆగష్టు 15న నింగి లో సగర్వంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం చెక్కు చెదరకుండా ఉండేలా మన ప్రభుత్వం భద్రపరచింది. చెన్నైలోని సైయింట్ జార్జి కోట వద్ద ఎగురవేసిన ఈ జెండాను కోట మ్యూజియం లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ ఐ) భద్రపరచింది. కాగా ఈ జెండాను 2013 జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ప్రజల సందర్శనార్ధం అందుబాటులో ఉంచారు. ఈ జెండా ఏ మాత్రం పాడవకుండా సలికా జెల్స్ మధ్య అద్దాల పెట్టెలో ఉంచారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









