చెక్కు చెదరని మన తోలి జాతీయ జెండా
- August 15, 2017
టిష్ 200 ఏళ్ల నుంచి ఒక్క రక్తం చుక్క కూడా చిందకుండా పొందిన స్వాతంత్రం దినోత్సవ వేడుకను దేశం ఎంతో ఘనంగా జరుపుకొన్నది. కాగా ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్య తొలి వేడుకను దేశం అంతా ఎంతో ఘనంగా జరుపుకొన్నది. 1947 ఆగష్టు 15న నింగి లో సగర్వంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం చెక్కు చెదరకుండా ఉండేలా మన ప్రభుత్వం భద్రపరచింది. చెన్నైలోని సైయింట్ జార్జి కోట వద్ద ఎగురవేసిన ఈ జెండాను కోట మ్యూజియం లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ ఐ) భద్రపరచింది. కాగా ఈ జెండాను 2013 జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ప్రజల సందర్శనార్ధం అందుబాటులో ఉంచారు. ఈ జెండా ఏ మాత్రం పాడవకుండా సలికా జెల్స్ మధ్య అద్దాల పెట్టెలో ఉంచారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









