చెక్కు చెదరని మన తోలి జాతీయ జెండా
- August 15, 2017
టిష్ 200 ఏళ్ల నుంచి ఒక్క రక్తం చుక్క కూడా చిందకుండా పొందిన స్వాతంత్రం దినోత్సవ వేడుకను దేశం ఎంతో ఘనంగా జరుపుకొన్నది. కాగా ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్య తొలి వేడుకను దేశం అంతా ఎంతో ఘనంగా జరుపుకొన్నది. 1947 ఆగష్టు 15న నింగి లో సగర్వంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం చెక్కు చెదరకుండా ఉండేలా మన ప్రభుత్వం భద్రపరచింది. చెన్నైలోని సైయింట్ జార్జి కోట వద్ద ఎగురవేసిన ఈ జెండాను కోట మ్యూజియం లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ ఐ) భద్రపరచింది. కాగా ఈ జెండాను 2013 జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ప్రజల సందర్శనార్ధం అందుబాటులో ఉంచారు. ఈ జెండా ఏ మాత్రం పాడవకుండా సలికా జెల్స్ మధ్య అద్దాల పెట్టెలో ఉంచారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







