నేపాల్ వరదలు :115కు పెరిగిన మృతుల సంఖ్య
- August 15, 2017
నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు మరణించిన వారి సంఖ్య 115కు చేరిందని అధికారులు తెలిపారు. ఇప్పటికీ మరొక 40 మంది ఆచూకీ తెలియడం లేదని వారన్నారు. సుమారు ఆరు లక్షలమంది నిరాశ్రయుల య్యారని వారు చెప్పారు. నిరాశ్రయులైన వారి కోసం తాత్కాలిక ఆశ్రయాలు ఏర్పా టు చేసి సహాయక చర్యలు చేపట్టినట్టు వారు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









