ముగ్గురు టెలికాం ఆపరేటర్స్పై ఆంక్షలు
- October 23, 2015
ముగ్గురు టెలికాం ఆపరేటర్స్పై ఆంక్షలు విధించిన బహ్రైన్ బహ్రైన్ టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ (తర ), తమ అనుమతి లేకుండా, లైసెన్స్ నిబంధనలకు వినియోగదారులపై స్కైప్, ఫేస్ టైమ్ వంటి సేవల వినియోగం కోసం అదనంగా రుసుము వసూలు చేసినందుకు మూడు మొబైల్ ఆపరేటర్స్ మీద "అత్యవసర ఆంక్షలు" విధించింది. ఈ విషయమై సంస్థ జనరల్ డైరక్టర్ మొహమెద్ బుబాషైత్ మాట్లాడుతూ, రాజ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడం తమ బాధ్యత అని, సదరు ఆపరేటర్లు నియమా నిబంధనలు పాటించేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







