ముగ్గురు టెలికాం ఆపరేటర్స్పై ఆంక్షలు
- October 23, 2015
ముగ్గురు టెలికాం ఆపరేటర్స్పై ఆంక్షలు విధించిన బహ్రైన్ బహ్రైన్ టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ (తర ), తమ అనుమతి లేకుండా, లైసెన్స్ నిబంధనలకు వినియోగదారులపై స్కైప్, ఫేస్ టైమ్ వంటి సేవల వినియోగం కోసం అదనంగా రుసుము వసూలు చేసినందుకు మూడు మొబైల్ ఆపరేటర్స్ మీద "అత్యవసర ఆంక్షలు" విధించింది. ఈ విషయమై సంస్థ జనరల్ డైరక్టర్ మొహమెద్ బుబాషైత్ మాట్లాడుతూ, రాజ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడం తమ బాధ్యత అని, సదరు ఆపరేటర్లు నియమా నిబంధనలు పాటించేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







