తొలి దశలో దోహా మెట్రో నాలుగు ట్రక్కులు హమాడ్ పోర్ట్ వద్దకు చేరుకొన్నాయి.
- August 20, 2017
దోహా: జపాన్ కొబ్ పోర్టు నుంచి 21 రోజులు సముద్ర ప్రయాణం తర్వాత తొలి దశలోని నాలుగు దోహా మెట్రో రైళ్లను ఖతార్ లోని హమాడ్ పోర్ట్ స్వాగతించింది. ఆ తర్వాత రాబోయ్ బ్యాచ్ లలో దోహా మెట్రో ప్రాజెక్టుకు మొత్తం 75 రైళ్లు సమకూరనున్నాయి. డోహ మెట్రో ప్రపంచంలోని వేగవంతమైన డ్రైవర్ అవసరం లేని రైళ్లు ఈ ప్రాంతంలో అత్యంత వేగంగా ప్రయాణించ నున్నాయి. ఖతార్ రైల్ దోహా మెట్రో ప్రాజెక్ట్లో 62 శాతం పూర్తయనాట్లు ఇప్పటి వరకు షెడ్యూల్లో ఉంది. కతార్ రైల్ ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద రైల్వే ప్రాజెక్టులలో ఒకటి. డోహ మెట్రో నాటకీయంగా ట్రాఫిక్ రద్దీను తగ్గిస్తుంది. ఒక అంచనా ప్రకారం రోజుకు 200,000 కారు పర్యటనలను తగ్గిస్తుంది. కీలక సమయాలలలో దోహాలోని ఈ నెట్ వర్క్ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







