రాగి పాత్రలే సురక్షితం అంటున్న నిపుణులు
- August 20, 2017
మనం ఇప్పుడు నాన్స్టిక్ వస్తువులు... అవీఇవీ అంటూ అలాంటి పాత్రలు కొని వాటిలో వండేస్తుంటారు. కానీ వాటితో చాలా డేంజర్ గురూ అంటున్నారు వైద్య నిపుణులు. పూర్వం కాలంలో ఇత్తడిని ఉపయోగించేవారు, మట్టి పాత్రలను ఉపయోగించేవారు. ఆ తర్వాత అల్యూమినియం పాత్రలు రంగంలోకి వచ్చాయి. అవి చాలా డేంజర్ అని చెప్పడంతో వాటిని వాడటం మానేశారు.
ఆ పాత్రలు వాడేవారు అవి ఎంత డేంజరో తెలుసుకోవాలంటే వాటిలో గోంగూరను ఉడికించి చూస్తే తెలుస్తుంది. ఆ లోహంతో గోంగూరలో వుంటే ఆమ్ల గుణం కలిసి పాత్ర అంతా బుడిపెలుగా అగుపిస్తుంది. అందువల్ల అల్యూమినియం పాత్రలు అపాయమని తేల్చారు. మరి సురక్షితమైన పాత్రలు ఏమిటి అని చూస్తే రాగి పాత్రలు అని చెపుతున్నారు.
ఈ పాత్రల వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు అంతగా వుండదు. అలాగే ఇనుముతో చేసిన పాన్లు కూడా ఫర్వాలేదు. కానీ ఇత్తడి, అల్యూమినియం పాత్రలు మాత్రం వాడకపోవడమే మంచిది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









