రాగి పాత్రలే సురక్షితం అంటున్న నిపుణులు
- August 20, 2017
మనం ఇప్పుడు నాన్స్టిక్ వస్తువులు... అవీఇవీ అంటూ అలాంటి పాత్రలు కొని వాటిలో వండేస్తుంటారు. కానీ వాటితో చాలా డేంజర్ గురూ అంటున్నారు వైద్య నిపుణులు. పూర్వం కాలంలో ఇత్తడిని ఉపయోగించేవారు, మట్టి పాత్రలను ఉపయోగించేవారు. ఆ తర్వాత అల్యూమినియం పాత్రలు రంగంలోకి వచ్చాయి. అవి చాలా డేంజర్ అని చెప్పడంతో వాటిని వాడటం మానేశారు.
ఆ పాత్రలు వాడేవారు అవి ఎంత డేంజరో తెలుసుకోవాలంటే వాటిలో గోంగూరను ఉడికించి చూస్తే తెలుస్తుంది. ఆ లోహంతో గోంగూరలో వుంటే ఆమ్ల గుణం కలిసి పాత్ర అంతా బుడిపెలుగా అగుపిస్తుంది. అందువల్ల అల్యూమినియం పాత్రలు అపాయమని తేల్చారు. మరి సురక్షితమైన పాత్రలు ఏమిటి అని చూస్తే రాగి పాత్రలు అని చెపుతున్నారు.
ఈ పాత్రల వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు అంతగా వుండదు. అలాగే ఇనుముతో చేసిన పాన్లు కూడా ఫర్వాలేదు. కానీ ఇత్తడి, అల్యూమినియం పాత్రలు మాత్రం వాడకపోవడమే మంచిది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







