మోసాల నుండి రక్షించడానికి డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తున్న ఎస్బీఐ
- August 21, 2017
డెబిట్ కార్డులతో జరుగుతున్న మోసాల నుండి రక్షించడానికి ఎస్బీఐ కార్డులను శాశ్వతంగా బ్లాక్ చేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ప్రకటించారు. ఈవీఎం చిప్, పిన్ ఆధారిత మోడల్స్ను ప్రవేశ పెట్టాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. 2017 సెప్టెంబర్ 30 నాటికల్లా అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటిఎం ఆపరేటర్లు చిప్ కార్డు ఆధారిత ఏటిఎం మోడల్లోకి మారాలని స్పష్టం చేసింది. ఈ కార్డులను మార్చుకోవడానికి ఖాతాదారులు వెంటనే బ్యాంకుకు కాంటాక్ట్ చేయాలని లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కార్డులను మార్చుకోవాలని బ్యాంకు సూచించింది. ఈవీఎం చిప్ డెబిట్ కార్డులను బ్యాంకు ఉచితంగా కష్టమర్లకు అందించనుంది. డెబిట్ కార్డును దగ్గరగా పట్టుకుని చూస్తే కార్డు వెనకాల నల్లటి మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది లేదా ముందువైపు చిప్ ఉంటుంది. లేదా రెండు వైపులా ఉండే అవకాశం ఉంది. చిన్న మాగ్నెట్తో ఈ చిప్ తయారవుతుంది. దీనిలో మొత్తం అకౌంట్ సమాచారం ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







