ఈనెల 23 నుంచి భారీ వర్ష సూచన
- August 21, 2017
మయన్మార్ తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం దిశను ఉత్తరాదికి మళ్లే అవకాశముందని వాతావరణశాఖ అంచనా. దీంతో ఉపరితల ఆవర్తనం పడమటి దిశగా కదిలి రాష్ట్రంవైపు వచ్చే అవకాశాలున్నాయని ఆ శాఖ వెల్లడిస్తోంది. దీని ప్రభావంతో ఈనెల 23 నుంచి 3 రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రం మీదుగా ద్రోణి కొనసాగుతోందని తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







