మళ్ళీ పెళ్లి చేసుకోనున్న హేమమాలిని కూతురు ఇషా డియోల్
- August 22, 2017
ప్రముఖ బాలీవుడ్ నటీనటులు ధర్మేంద్ర, హేమమాలిన ల కుమార్తె ఇషా డియోల్ మరో రెండు నెలల్లో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నది. ఓ బిడ్డకు జన్మ నిచ్చిన తర్వాత హేమమాలిని ధర్మేంద్ర లు ఇషా కు మళ్ళీ పెళ్లి చేయనున్నారు. కానీ ఇషా మళ్ళీ పెళ్లి చేసుకోనున్నది.. తన భర్త భారత్ తఖ్తానీనే.. 2012 లో ఇషా కు ముంబై కు చెందిన వ్యాపార వేత్త భరత్ కు జూహూలోని ఇష్కాన్ టెంపుల్ లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఏడునెలల గర్భవతి ఐనా ఇషా మరో రెండు నెలలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నది. డెలివరీ అనంతరం ఇషా, భారత్ ల పెళ్లి మళ్ళీ జరగనున్నది. ఈ సంప్రదాయాన్ని గోధ్ భరాయ్ అని అంటారు. సింధి సంప్రదాయం ప్రకారం మొదటి సారి వివాహం జరిగినప్పుడు వధూవరులు ఏడు అడుగులు వేస్తారు.. రెండో సారి మాత్రం కేవలం మూడు అడుగులు మాత్రమే వేస్తారు... ఇషా డియోల్ తెలుగు ప్రేక్షకులకు కూడా మణిరత్నం యువ సినిమాతో సుపరిచితులే.. బాలీవుడ్ లో 20 కి పైగా సినిమాల్లో నటించిన ఇషా.. పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







