సెప్టెంబర్‌ 2న బక్రీద్‌ జరుపుకోవాలని ముస్లిం పెద్దలు ప్రకటించారు

- August 22, 2017 , by Maagulf
సెప్టెంబర్‌ 2న బక్రీద్‌ జరుపుకోవాలని ముస్లిం పెద్దలు ప్రకటించారు

మంగళవారం నెలవంక దర్శనం కాకపోవడంతో సెప్టెంబర్‌ 2వ తేదీ (శనివారం)న బక్రీద్‌ను జరుపుకోవాలని రూయత్‌ –ఎ– హిలాల్‌ (నెలవంక నిర్ధారణ) కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబుల్‌ పాషా షుత్తరీ ప్రకటించారు.
మంగళవారం మొజంజాహీ మార్కెట్‌లోని కార్యాలయంలో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కమిటీలతో ఈ విషయమై సంప్రదింపులు జరిపామని పాషా షుత్తరీ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com