ఉత్తరాఖండ్లో ని చమోలీ జిల్లాలో భూకంపం, భయంతో పరుగులు తీసిన జనం
- August 22, 2017
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.2గా నమోదైంది. మంగళవారం రాత్రి పూట ఈ ప్రకంపనలు సంభవించాయి. నష్టం వివరాలు అందాల్సి ఉంది.
భూకంపంతో ప్రజలు ఇళ్ళ నుండి బయటకు భయంతో పరుగులు తీశారు. అయితే ఎంత ప్రాణనష్టం, ఆస్థినష్టం సంబవించిందనే విషయమై పూర్తి వివరాలు రావాల్సి ఉందని అదికారులు ప్రకటించారు.
హిమాలయ పర్వత ప్రాంతాల్లో భూకంప కేంద్రం నమోదైందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో గతంలో నాలుగు భూకంపాలు చోటుచేసుకొన్న విషయాన్ని అదికారులు గుర్తుచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









