హైదరాబాద్లో మరో భారీ మోసం
- August 23, 2017విదేశాల్లో ఉద్యోగాలంటూ హైదరాబాద్లో భారీ మోసం జరిగింది. సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలోని ఎర్రగడ్డలో సన్రైజ్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులకు ఎర వేశారు. సుమారు వంద మంది నుంచి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసి..రాత్రికి రాత్రే బోర్డు తెప్పేశారు. దీంతో మోసపోయిన బాధితులు ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..