సల్మాబాద్ వేర్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం
- August 23, 2017నార్తరన్ గవర్నరేట్ పరిధిలోని సల్మాబాద్ ప్రాంతంలోగల ఓ వేర్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్ని స్టోర్ చేసినట్లుగా తెలియవస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం లేదు. సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటర్స్ సమాచారం అందుకోగానే ఘటనా స్థలికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మంటల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. ప్రమాదం 12.47 నిమిషాలకు చోటుచేసుకోగా కేవలం ఏడు నిమిషాల్లోనే 12 వాహనాలతో కూడిన అధికార బృందం అక్కడికి చేరుకుంది. 45 మంది ఫైర్ ఫైటర్స్ అగ్ని కీలల్ని ఆర్పివేయడంలో కృషి చేశారు. సమీపంలో ఉన్న భవనాలకు మంటలు వ్యాపించకుండా చేయగలిగారు. దాంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక