అబ్బాసియాలో భారత జాతీయుడి మృతి
- August 26, 2017
కువైట్: భారత జాతీయుడు తోజి థామస్ అనే వ్యక్తి క్రికెట్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటన అబ్బాసియాలో చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో తోజి థామస్ ఉన్నపళంగా కుప్పకూలిపోవడంతో వెంటనే అతన్ని ఆయన సన్నిహితులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వర్గాలు ఎమర్జన్సీ ట్రీట్మెంట్ అందించినా అతని ప్రాణాల్ని కాపాడలేకపోయినట్లు వెల్లడించారు.అహిలా స్విచ్ గేర్ కంపెనీలో తోజి థామస్ పనిచేస్తున్నారు. 36 ఏళ్ళ తోజి థామస్కి గత ఏడాదే వివాహమయ్యింది. ఆయనకు భార్య నీతు ఉన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









