భారత్‌లోని ఉత్తర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు

- October 26, 2015 , by Maagulf
భారత్‌లోని ఉత్తర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు

భారత్‌లోని ఉత్తర ప్రాంతాలైన దిల్లీ, జమ్మూ, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌లలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దిల్లీలోని ఏపీ భవన్‌లో భయాందోళనలతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇల్లు, కార్యాలయాల నుంచి జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్‌ ప్రాంతంలో భూకంప కేంద్రం వద్ద దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.5గా నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com