భారత్లోని ఉత్తర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు
- October 26, 2015
భారత్లోని ఉత్తర ప్రాంతాలైన దిల్లీ, జమ్మూ, హిమాచల్ప్రదేశ్, పంజాబ్లలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దిల్లీలోని ఏపీ భవన్లో భయాందోళనలతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇల్లు, కార్యాలయాల నుంచి జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రం వద్ద దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.5గా నమోదైంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







