అఫ్గానిస్థాన్లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది
- August 27, 2017
అఫ్గానిస్థాన్లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. అఫ్గాన్ దక్షిణభాగంలోని హెల్మండ్ ప్రావిన్సులో వెళ్తున్న సైనికుల కాన్వాయ్ స్థానిక మార్కెట్ వద్దకు రాగానే సూసైడ్ బాంబర్ ఒకడు బాంబులతో నింపిన కారును పేల్చివేశాడు. ఈ దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సైనికులతోపాటు సాధారణపౌరులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన









