పెళ్లి గురించి తన మనసులో మాట చెప్పిన పూజ
- August 29, 2017
'ముకుంద' .. 'ఒక లైలా కోసం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే, 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో మరిన్ని మార్కులు కొట్టేసింది. దీంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదుపరి చిత్రంలోను అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ,ఇప్పట్లో తాను పెళ్లి చేసుకోననీ .. కెరియర్ పైనే పూర్తి దృష్టి పెట్టానని పేర్కొంది. తాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి విదేశాల్లోనే జరుగుతుందని అంది. చాలా ఎక్కువ మందిని పిలిచేసి .. ఆర్భాటంగా పెళ్లి చేసుకునే ఆలోచన తనకి లేదని చెప్పింది. అత్యంత సన్నిహితులైన అతికొద్ది మందిని మాత్రమే పెళ్లికి పిలుస్తానని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







