పెళ్లి గురించి తన మనసులో మాట చెప్పిన పూజ
- August 29, 2017
'ముకుంద' .. 'ఒక లైలా కోసం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే, 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో మరిన్ని మార్కులు కొట్టేసింది. దీంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదుపరి చిత్రంలోను అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ,ఇప్పట్లో తాను పెళ్లి చేసుకోననీ .. కెరియర్ పైనే పూర్తి దృష్టి పెట్టానని పేర్కొంది. తాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి విదేశాల్లోనే జరుగుతుందని అంది. చాలా ఎక్కువ మందిని పిలిచేసి .. ఆర్భాటంగా పెళ్లి చేసుకునే ఆలోచన తనకి లేదని చెప్పింది. అత్యంత సన్నిహితులైన అతికొద్ది మందిని మాత్రమే పెళ్లికి పిలుస్తానని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









