జూనియర్ ఎన్టీఆర్ తో శ్రీదేవి కూతురు
- October 27, 2015
జూనియర్ ఎన్టీఆర్' సరసన అతి లోక సుందరి 'శ్రీదేవి' కూతురు నటిస్తోందన్న పుకార్లు టాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. 'ఎన్టీఆర్', కొరటాల శివ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'ఎన్టీఆర్' సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. ఆ ఇద్దరిలో ఒక హీరోయిన్గా 'శ్రీదేవి' కూతురు 'జాహ్నవి కపూర్'ని ఎంపిక చేసినట్టు సమాచారం. 'ఎన్టీఆర్' సరసన 'శ్రీదేవి' కూతురు నటిస్తుందనే వార్త ప్రస్తుతం సామాజిక మీడియాలో హాట్న్యూస్గా మారింది. 'మిర్చి', 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ బ్లాక్బస్టర్ కోసం సమాయత్తమవుతున్న దర్శకుడు కొరటాల శివకు ఈ హాట్ న్యూస్ కూడా ప్లస్ కాబోతోందని టాక్.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







