ఇండియా ప్రాపర్టీ ఫెస్ట్ కు ఎన్. ఆర్. ఐ. నుండి మంచి స్పందన
- October 27, 2015
యూ. ఏ. ఈ. లోని అబుధాబీలో ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకించి ఏర్పాటుచేయబడిన రెండు రోజుల ప్రాపర్టీ షో – ‘ఇండియా ప్రాపర్టీ ఫెస్ట్’ కు అసాధారణ స్పందన లభించింది. , సందర్శకుల నుండి తమకుఅనేక విచారణలు వస్తున్నాయని అందులో పాల్గొన్న సంస్థల వారు తెలిపారు. భారత దేశ రియల్ ఎస్టేట్ రంగంలోని 40 ప్రముఖ సంస్థల వారు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో అందరు వినియోగదారుల బడ్జెట్లకు సరిపడేలా నివాసాల నుండి విల్లాల వరకు, ఇంకా కొన్ని కొత్తగా ఆరంభించబడిన పధకాల వివరాలు అందుబాటులో ఉంచబడ్డాయి. కొనుగోలుదారులు, పెట్టుబడి సంస్థలు మరియు వ్యక్తుల సౌకర్యార్ధం, ఆర్ధిక సంస్థలు కూడా తమ సేవలను అందుబాటులో ఉంచాయి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









