ఈ టైర్ల కంపెనీకి తొలి అంబాసిడర్ పీవీ సింధు
- August 30, 2017
ప్రపంచంలోనే అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీ బ్రిడ్జ్స్టోన్.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో బ్రాండ్ అండార్స్మెంట్ కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ భాగస్వామిగా ఉన్న బ్రిడ్జ్స్టోన్.. రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న పీవీ సింధును ప్రచారకర్తగా ఎంచుకుంది. భారత్లో ఈ టైర్ల కంపెనీకి తొలి అంబాసిడర్ పీవీ సింధు కావడం విశేషం. వ్యాపార కార్యకలాపాలతో పాటు.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒలింపిక్ విలువను పెంచే ఈవెంట్స్లోనూ తాను పాల్గొంటానని.. పీవీ సింధు తెలిపింది. నిలకడ.. పని తీరు.. అంకితభావం.. తనకు మాదిరిగానే ఈ కంపెనీలో కూడా ఉంటాయని.. అందుకే ప్రచారం చేయబోతున్నానని చెబుతోంది పీవీ సింధు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







